Monday, January 6, 2020

బాబు..పవన్ టార్గెట్: రాజధాని తరలింపుపై అఖిలపక్షంపై కొత్త ట్విస్ట్: అక్కడే ఫైనల్!

ఏపీలో మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెండు కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లుగానే నివేదికలు ఇచ్చాయి. ఇక, ప్రభుత్వం నియమిం చిన హైపవర్ కమిటీ నివేదిక..అసెంబ్లీ ఆమోదం ప్రభుత్వ వర్గాలు మాత్రం లాంఛనంగానే భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో అమరావతిలో రైతుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. అధికార పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39I1Rm1

Related Posts:

0 comments:

Post a Comment