ఢిల్లీ/హైదరాబాద్ : అన్ని వ్యవస్థలను చావు దెబ్బ తీసిన కరోనా వైరస్ ఇప్పుడు వార్తా సంస్థల మీద పంజా విసురుతోంది. కరోరా వైరస్ ప్రభావంతో అన్ని ప్రయివేటు రంగ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కార్యాలయాలకు సెలవిచ్చి, ఇంటినుండే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసాయి. చాలా వరకు వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. అంతే కాకుండా కరోనా వైరస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3deragV
మీడియా సంస్థలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ భయంతో డీడీ న్యూస్ తాత్కాలిక మూసివేత..!
Related Posts:
చంద్రబాబు బ్రాండ్ బాబా, మహాత్మాగాంధీతో పోలిక, వర్గం, జాతి కోసం పోరుబాట: గుడివాడ అమర్నాథ్అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే… Read More
తల్లిపై ఓ కొడుకు న్యాయపోరాటం: జీవితాన్ని నరకప్రాయం చేసిందని.. 1.5కోట్లు పరిహారానికి డిమాండ్..తనకు రెండేళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనను ముంబై నగరంలో వదిలేసి వెళ్లిపోవడంతో.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో తన జీవితం గడిచిందని, ఆమె వల్లే తన జీవితం నా… Read More
వీధికో చిన్న ఇళ్లు పెట్టిన ఇన్స్ పెక్టర్, ఆ విషయంలో చాలా వీక్, వ్యభిచార గృహాల్లో అకౌంట్లు, డీఐజీకిచెన్నై: పోలీస్ స్టేషన్ లో విధులు పక్కనపెట్టి చిన్నింట్లోనే ముద్దులు, మురిపాలు, రాసలీలలతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న పోలీస్ ఇన్స్ పెక్టర్ ను డీఐజీ సస్పెం… Read More
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణంగ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో కారు లారీని ఢీక… Read More
పవన్ కల్యాణ్ గడ్డం పెంచితే నేత కాలేరు, మనుషులు వేరు వారి మనసంతా ఒక్కటే: అమర్నాథ్అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే… Read More
0 comments:
Post a Comment