Friday, May 29, 2020

మీడియా సంస్థలను వెంటాడుతున్న కరోనా.. వైరస్ భయంతో డీడీ న్యూస్ తాత్కాలిక మూసివేత..!

ఢిల్లీ/హైదరాబాద్ : అన్ని వ్యవస్థలను చావు దెబ్బ తీసిన కరోనా వైరస్ ఇప్పుడు వార్తా సంస్థల మీద పంజా విసురుతోంది. కరోరా వైరస్ ప్రభావంతో అన్ని ప్రయివేటు రంగ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కార్యాలయాలకు సెలవిచ్చి, ఇంటినుండే విధులు నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసాయి. చాలా వరకు వ్యవస్ధలు కుప్పకూలిపోయాయి. అంతే కాకుండా కరోనా వైరస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3deragV

Related Posts:

0 comments:

Post a Comment