గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు షాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నల్లగొండ నుంచి మిర్యాలగూడ వెళ్తుండగా కేశరాజుపల్లి శివారులో కారు లారీని ఢీకొట్టింది. దీంతో షాహేదా అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. కారు లారీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. ప్రమాద సమయంలో కారును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a5yien
నల్గొండలో రోడ్డు ప్రమాదం.. గ్యాంగ్స్టర్ నయీమ్ మేనకోడలు దుర్మరణం
Related Posts:
అసోంలో నిరసనలు... ఏజీపీ, బీజేపీ కార్యాలయాలకు నిప్పు... మరో 48 గంటలు ఇంటర్నెట్ బంద్అసోంలో రెండు రోజులుగా కోనసాగుతున్ని నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసన కా… Read More
శదర్ పవార్ మార్గదర్శకుడు అని ఉద్దవ్ థాకరే పొగడ్తలు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటేఎన్సీపీ అధినేత శరద్ పవార్ 79వ వడిలోకి అడుగిడారు. గురువారం పవార్ జన్మదినం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్… Read More
రెండు నెలల్లోనే అత్యాచార కేసుల విచారణ పూర్తి చేయాలి... సీఎంలు, సీజేలకు కేంద్రం లేఖలుతెలంగాణలో దిశ, యూపీలో ఉన్నావో బాధితురాలి హత్య సంఘటనలతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పలు రాష్ట్రాలు అప్రమత్తయ్యాయి.… Read More
పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష:పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే, రైతుల అల్టిమేటంపండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోయారు. ఏ ప్రభుత్వం, ఏ నేత కూడా తమ గోడు పట్టించుకోవడం లేదన్నారు. గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ … Read More
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ శోభ...గ్రీన్ క్రిస్మస్ వేడుకలకే ప్రాధాన్యంక్రిస్మస్ పండుగకు ఇంకా రెండు వారాల సమయం ఉండగానే ప్రపంచవ్యాప్తంగా అప్పుడే క్రిస్మస్ శోభ కనిపిస్తోంది. ఇప్పటికే పలు చర్చీలను అలంకరించడం జరిగింది. రోజుకో… Read More
0 comments:
Post a Comment