అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు. జగన్ తన ఇష్టానుసారం పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఆయన అవలంభిస్తున్న విధానాలన్నీ విమర్శలకు తావిస్తున్నాయని అన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XgtGho
జగన్ లాంటి సీఎం దొరకడు! వందకు 110 మార్కులు, రోడ్డున పడిన పరువు!!
Related Posts:
మహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథంబాగా చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేస్తారు. కాస్త తెలివైన మహిళలు వర్తక వ్యాపారాలు చేస్తారు. పెద్దగా చదువుకోక, వ్యాపారాలు చేసేంత తెలివిలేక, వంటింటికే పర… Read More
మొట్టమొదటి హెచ్ఐవీ క్లినిక్ః `అలాంటి` వారికి మాత్రమే ప్రవేశం..ఇతరులు నిషిద్ధంముంబైః సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్ల కోసం హమ్ సఫర్ ట్రస్ట్-మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేశాయి. … Read More
మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీఎండాకాలం వచ్చేసింది. ఈ సారి వేసవి తాపం, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడు… Read More
మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్ఢిల్లీ : మహిళా దినోత్సవం సదర్భంగా.. రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్య… Read More
జనసేన-వామపక్షాల పొత్తు: 26 అసెంబ్లీ..4 లోక్సభ సీట్లు కావాలి : పవన్ అంగీకరించేనా..!ఏపిలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ..రాజకీయంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే వ చ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చ… Read More
0 comments:
Post a Comment