Sunday, January 12, 2020

చంద్రబాబు బ్రాండ్ బాబా, మహాత్మాగాంధీతో పోలిక, వర్గం, జాతి కోసం పోరుబాట: గుడివాడ అమర్‌నాథ్

అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని మండిపడ్డారు. తన వర్గం కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు తమ ఉద్యమాన్ని గాంధీ తరహాలో పోల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్టణంలో వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ie8t9

Related Posts:

0 comments:

Post a Comment