తనకు రెండేళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనను ముంబై నగరంలో వదిలేసి వెళ్లిపోవడంతో.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో తన జీవితం గడిచిందని, ఆమె వల్లే తన జీవితం నాశనమైందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి(40) ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన జీవితాన్ని నాశనం చేసినందుకు రూ.1.5కోట్లు తన తల్లి నుంచి పరిహారం వచ్చేలా చూడాలని పిటిషన్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TbXVV0
Sunday, January 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment