అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని మండిపడ్డారు. తన వర్గం కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు తమ ఉద్యమాన్ని గాంధీ తరహాలో పోల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్టణంలో వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35RzpeE
పవన్ కల్యాణ్ గడ్డం పెంచితే నేత కాలేరు, మనుషులు వేరు వారి మనసంతా ఒక్కటే: అమర్నాథ్
Related Posts:
విషాదం: అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద: నీటిలో మూడేళ్ల బాలుడు మృతిహైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా కలిగిస్తోంది. ఇప్పటి భారీ వర్షాల కారణంగా ఓ పాత భవనం కూలి 9 మంది మరణించిన… Read More
కరెంటు సరఫరాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన - విద్యుత్ శాఖకు భారీ నష్టం - ఇదీ పరిస్థితి..హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ, శివారులో వందేళ్ల తర్వాత రికార్డు స్థాయి వర్షం కురవడంతో మూసీ న… Read More
బతుకమ్మ పండగ అంటే ఏమిటి..? ఈ పండగ కథ ఏమిటి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -… Read More
దసరా మండపాల్లో దుర్గమ్మ విగ్రహాలు కాదు..వలస కార్మిక మహిళ మూర్తులు: స్త్రీశక్తికి అద్దం పట్టేలాకోల్కత: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ను అమల్లోకి తీసుకొచ్చిన తొలిరోజుల్లో- వలస క… Read More
బంగ్లాదేశ్ జీడీపీ వృద్ధి రేటు భారత్ కన్నా ఎందుకు మెరుగ్గా ఉంది?భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ ఏడాది 10.3 శాతం క్షీణించే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. తలసరి జీడీపీ వృద్ధి రేటులో ర… Read More
0 comments:
Post a Comment