Friday, May 29, 2020

వైఎస్ జగన్‌కు హోంమంత్రి అమిత్ షా ఫోన్: కరోనాపై ఏపీ సీఎం వివరణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాపై కరోనా దెబ్బ: నలుగురిలో ఒకరి ఉద్యోగం ఊడింది, 4 కోట్ల మంది నిరుద్యోగ భృతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B8ewC0

Related Posts:

0 comments:

Post a Comment