Saturday, May 2, 2020

కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . ఇక ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చెయ్యాలంటే అసలు కేసులు ఎన్ని ఉన్నాయో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqfKST

Related Posts:

0 comments:

Post a Comment