ఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సవరించిన అంచనాలతో కూడిన వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తద్వారా 2021లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ నెత్తిన మోదీ సర్కార్ పాలుపోసినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38PAeG0
బిగ్ న్యూస్: సీఎం జగన్ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదం
Related Posts:
హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్, నడిరోడ్డుపై మాస్క్ లేకుండా బలాదూర్, రియాద్ రిటర్న్ రచ్చ..(వీడియో)కరోనా పేరు చెబితేనే చాలు వణికి పోవాల్సిన పరిస్థితి. అతగాడు విదేశాల నుంచి వచ్చాడు. హోం క్వారంటైన్ రూల్స్ బ్రేక్ చేశాడు. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేక స… Read More
30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబ… Read More
చైనా మరో మెలిక.. గాల్వాన్ చేజారిందా? పీపీ14పై ఆర్మీ వ్యూహమిది.. కేంద్రానికి మూడు ప్రశ్నలురెండు నెలల ఉద్రిక్తతల తర్వాత భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి వాతావరణం కొద్దిగా చల్లబడింది. సైనిక, దౌత్య చర్చల్లో.. గాల్వాన్ లోయ, ప… Read More
హిజ్రాలకు ఫ్రీగా 5కిలోల బియ్యం ఇవ్వండి, ఆ ప్రైవేటు ఆస్పత్రుల సంగతేంటి?: హైకోర్టుహైదరాబాద్: తెలంగాణ హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి కీలక ఆదేశాలను జారీ చేసింది. రేషన్ కార్డు లేని హిజ్రాలకు ఉచిత బియ్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి … Read More
భారత్లో కరోనా కల్లోలం: 20వేలు దాటిన మరణాలు: మూడో స్థానంలో ఉన్నా ఆ రేటు తక్కువేన్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుండటం శుభసూచకంగా … Read More
0 comments:
Post a Comment