ఆంధ్రప్రదేశ్ వరదాయినిపోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అత్యంత కీలకమైనది.. భారీ ఖర్చుతో కూడుకున్న భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు సవరించిన అంచనాలతో కూడిన వివరాలను కేంద్రం శుక్రవారం వెల్లడించింది. తద్వారా 2021లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ నెత్తిన మోదీ సర్కార్ పాలుపోసినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38PAeG0
బిగ్ న్యూస్: సీఎం జగన్ నెత్తిన కేంద్రం పాలు.. పోలవరం ప్రాజెక్టుకు రూ.48వేల కోట్లు ఆమోదం
Related Posts:
8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలుయాదాద్రి భువనగిరి : లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట ముస్తాబైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర… Read More
నేత్రపర్వంగా కొమురెల్లి మల్లన్న పెద్దపట్నం .. ఆద్యంతం మల్లన్న శరణు ఘోషలతో తన్మయత్వంకోరిన వారి కోర్కెలు తీర్చే కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్ద పట్నం వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మల్లన్న శరణ… Read More
పురుష కమీషన్ కావాలి ... భార్యాబాధితుల డిమాండ్గృహహింస, వేధింపులకు గురవుతుంది మహిళలే కాదు పురుషులు కూడా ఉన్నారంటూ భార్యా బాధితులు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేశారు. మహిళల రక్షణకు ఉన్న కఠిన చట… Read More
భారత్లో మరిన్ని దాడులు..ఈ సారి ఉగ్రవాదులు ఎలా దాడి చేస్తారో తెలుసా..?ఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడులు జరిగిన తర్వాత మళ్లీ ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున దాడులకు తెగబడేందుకు వ్యూహాలు రచిస్తున్నారా..? పుల్వామాలో ఓ కారులో పేలుడు పద… Read More
మిగ్-21 వర్సెస్ ఎఫ్-16 ఫైటర్ జెట్: రష్యా నిపుణుడు చెబుతున్నదేంటి..?మాస్కో: కొద్ది రోజుల క్రితం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ విమానాలతో పోరుసాగింది. అయితే నేటి ఈ పరిస్థితులు ఆనాటి కోల్డ్ వార్ సందర్భంగా అమెరికా.. అప్పటి… Read More
0 comments:
Post a Comment