తిరుపతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. మాచర్ల, తదితర ప్రాంతాల్లో దాడులను మరువకముందే తిరుపతిలోనూ అధికార వైసీపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vUNvjt
నామినేషన్ల అడ్డగింత, ఆగని దౌర్జన్యాలు: ‘రాష్ట్రమంతా పులివెందుల సంస్కృతి తెస్తారా?’
Related Posts:
ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐఢిల్లీ: ముజాఫర్పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గ… Read More
ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్న బీటెక్ విద్యార్ధి .. సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటేరాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు … Read More
ఫొణి తుఫాను విధ్వంసం: పుణ్యక్షేత్రం పూరీపై కన్నెర చేసిన జలరాకాసి...8మంది మృతిఒడిషా/కోల్ కతా: ఫొణి తుఫాను ఒడిషాను అతలాకుతలం చేసేసింది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పెద్ద పెద్ద టెలిఫోన్ టవర్లనే పెకిలించేశాయి. ఈ పెను త… Read More
తప్పిన ముప్పు: రన్వే నుంచి అదుపు తప్పి నదిలో ల్యాండ్ అయిన బోయింగ్ విమానంఫ్లోరిడా: ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్ నదిలోకి విమా… Read More
వైసీపీ ఎలా చేయగలిగింది : ఓటర్లు ఎవరి వైపు నిలిచారు: నేటి నుండి చంద్రబాబు సమీక్షలు..!ఏపిలో పోలింగ్ ముగిసింది. మరి కొద్ది రోజుల్లో ఫలితాలు రానున్నాయి. విజయం పైన పైకి ధీమాగా కనిపిస్తున్నా..ఇంకా లోపల ఎక్కడో అనుమానం. నిజంగా వృద్దులు..… Read More
0 comments:
Post a Comment