Friday, March 13, 2020

నామినేషన్ల అడ్డగింత, ఆగని దౌర్జన్యాలు: ‘రాష్ట్రమంతా పులివెందుల సంస్కృతి తెస్తారా?’

తిరుపతి: స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల దాడులు కొనసాగుతున్నాయి. మాచర్ల, తదితర ప్రాంతాల్లో దాడులను మరువకముందే తిరుపతిలోనూ అధికార వైసీపీకి చెందిన కొందరు నేతలు, కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vUNvjt

Related Posts:

0 comments:

Post a Comment