వలసకూలీలు, విద్యార్థుల సొంత రాష్ట్రాలకు వెళ్లొచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకుంటున్నాయి. ఇందులో కర్ణాటక ప్రభుత్వం ముందువరసలో నిలిచింది. కర్ణాటక రావాలని అనుకొంటున్నారా..? లేదా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. కర్ణాటక నుంచి వెళ్లాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zSmTkH
కర్ణాటక నుంచి వెళ్లాలి/రావాలి అనుకొంటున్నారా..? sevasindhu.karnataka.gov.inలో ఆప్లై చేయండి..
Related Posts:
కరోనా దుర్మార్గం: పాక్లో హిందువుల ఆకలి కేకలు.. రేషన్ నిరాకరణ.. మోడీ పంపుతాడని ఎద్దేవా..కరోనా వైరస్ బారి నుంచి ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దేశవ్యాప… Read More
coronavirus సోకిన వారిని కలెక్టర్లే ఆస్పత్రికి తీసుకురావాలి,ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు:ఏపీ సీఎంకరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రికి తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయా జిల్లాల్లో ఐఏఎస్లే వైరస్ బాధి… Read More
ఏపీలో కరోనా ఫ్రీ జిల్లాలివే - ఒక్క కేసూ నమోదు కాని వైనం.. అసలు కారణాలివేనా ?ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొత్త కేసులు బయటపడుతూనే ఉన్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా వైర… Read More
లాక్ డౌన్ ప్రాబ్లమ్... వారికి స్పెషన్ పాసులు ఇవ్వాలని ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయంఏపీలో ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు అటు సామ్యులకే కాదు, నిత్యావసర వస్తువులు విక్రయించే వారికి సైతం ఇబ్బందిగా మారింది. రోడ్ల మీద కనిపిస్తే పోలీ… Read More
ఏపీలో ఏడాది కిందటే కరోనా వైరస్.. వచ్చుంటే బాగుండనే క్రూరత్వం చంద్రబాబుది: వైసీపీ ఫైర్సంఘటన ఎలాంటిదైనా.. సందర్భాలు ఏవైనా.. శవాలపై పేలాలు ఏరుకోవడమే చంద్రబాబు నైజమని, ఆయన దాన్ని ఎప్పటికీ వదిపెట్టబోడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించార… Read More
0 comments:
Post a Comment