వలసకూలీలు, విద్యార్థుల సొంత రాష్ట్రాలకు వెళ్లొచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకుంటున్నాయి. ఇందులో కర్ణాటక ప్రభుత్వం ముందువరసలో నిలిచింది. కర్ణాటక రావాలని అనుకొంటున్నారా..? లేదా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే ఆన్లైన్లో ఆప్లై చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. కర్ణాటక నుంచి వెళ్లాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zSmTkH
Saturday, May 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment