న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలకు తాళం పడింది. ఇక కీలకమైన పదవ తరగతి పరీక్షలు కూడా వాయిదా పడటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ అంతా బాగుండి ఉంటే ఇప్పటికల్లా పదవ తరగతి పరీక్షలు పూర్తయి పిల్లలు హాలీడేస్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KV7GBD
పెండింగ్లో ఉన్న ICSE మరియు ISC బోర్డు పరీక్షలు ఎప్పుడంటే..?
Related Posts:
రోడ్లపైకి వస్తే ఆధార్ తప్పనిసరి ... రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలే : సైబరాబాద్ సీపీ సజ్జనార్తాజాగా తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ప్రజలు బయటకు రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, పోలీసులు .ఇప్పటికే ప్రజలు లాక్ డౌన్… Read More
జగన్ సర్కారుకు ఐసీఎంఆర్ గుడ్ న్యూస్- కొరియా ర్యాపిడ్ కిట్లకు క్లీన్ చిట్....దక్షిణా కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లపై అనుమానాలు తొలగిపోయాయి. వీటి ఉపయోగంపై నెలకొన్న అనుమానాల నేపథ్యంలో క్షేత్రస్ధాయిలో వీట… Read More
కెప్టెన్ ప్రభాకరన్ సంకల్పం..! కరోనా విషయంలో హీరో విజయకాంత్ ప్రకటన పట్ల ప్రశంసల వెల్లువ..!చెన్నై/హైదరాబాద్ : తెరమీద కనిపించే హీరోలు నిజ జీవితంలో తమ హీరోయిజాన్ని చాలా అరుదుగా చాటుకుంటారు. కొంత మంది తెర మీద ఎంత హీరోయిజం చూపిస్తారో నిజ జీవితంల… Read More
వైశాఖ మాసం ప్రత్యేకత ప్రాశస్త్యం ఏమిటి..? ఈ మాసంలో ఎవరిని పూజించాలి..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
lockdown:డెలివరీ బాయ్కు వివక్ష, సరుకులు తీసుకొని వ్యక్తిపై కేసు, అరెస్ట్...అసలే కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. లాక్డౌన్ సందర్భంగా కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఇంటినుంచి బయటకు వెళ్లడం గగనం. అయితే కొన… Read More
0 comments:
Post a Comment