కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచన మేరకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గేంత వరకు పరిమిత విధులను మాత్రమే నిర్వర్తించాలని నిర్ణయించింది. అత్యవసర కేసులు తప్ప.. మిగతా కేసులను విచారణను కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2w3W6Ag
కరోనా ఎఫెక్ట్.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం.. ఇక అత్యవసర కేసులే విచారణ..
Related Posts:
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు: ఐటీ ఆఫీసర్తో పాటు పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండిసెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఐటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, రిస్క్ మేనేజర్ ప… Read More
శివసేనకు కాంగ్రెస్ ఆఫర్...! ముందుకు వస్తే చర్చిస్తామంటున్న నేతలుమహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. బీజేపీ శివసేనల పోత్తుపై ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఘ నెలకొంది. మరోవైపు దీంతో శివసేనకు మద్… Read More
యూపీలో అంతే: బొమ్మ తుపాకులతో కాదు.. అసలు సిసలు గన్ తో దీపావళి..!లక్నో: దీపావళి పండుగ సందర్భంగా ఎవ్వరైనా బొమ్మ తుపాకులతో టపాసులు కాలుస్తుంటారు. ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా అసలు సిసలు రివాల్వర్ ను ఉపయోగించారు. లైసె… Read More
ఆర్టీసీ పరిరక్షణ.. సకల జనభేరి సభ.. పోటెత్తిన కార్మికులు, నేతలు..!హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకీ ఉధృతంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాల జేఏసీ నేతల పిలుపు మేరకు హైదరాబాద్లోని సరూర్నగర… Read More
బడా షాపింగ్స్ మాల్స్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీహైదరాబాద్లోని మెహిదీపట్నం సర్కిల్లో పలు వ్యాపార సంస్థలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలుషాపులను సీజ్ చేశారు. సింగిల్… Read More
0 comments:
Post a Comment