Friday, March 13, 2020

వలస పక్షులకు ఇప్పట్లో నో ఛాన్స్- క్లారిటీ ఇచ్చేస్తున్న జగన్- కారణమిదేనా ?

ఏపీలో స్ధానిక ఎన్నికల పోరు నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. టీడీపీతో పాటు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు వరుసగా వైసీపీ బాట పట్టేస్తున్నారు. వీరిలో కొందరు అధినేత జగన్ సమక్షంలోనే కండువాలు కప్పుకుంటుండగా, మరికొందరు జిల్లా నేతల వద్దే తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఈ వలస నేతల రాక వెనుక కారణాలు అనేకం ఉన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IJA2xB

Related Posts:

0 comments:

Post a Comment