Sunday, September 1, 2019

టెక్సాస్‌లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్‌లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా కాల్పుల్లో గాయపడినట్లు ఒడెస్సా చీప్ మైకేల్ గెర్క్ మీడియాకు తెలిపారు. ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు సదరు అధికారి తెలిపారు. పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HC6RfL

0 comments:

Post a Comment