వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా కాల్పుల్లో గాయపడినట్లు ఒడెస్సా చీప్ మైకేల్ గెర్క్ మీడియాకు తెలిపారు. ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు సదరు అధికారి తెలిపారు. పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HC6RfL
టెక్సాస్లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలు
Related Posts:
కమలా హ్యారిస్ పై ట్రంప్ షాకింగ్ కామెంట్స్ - బిడెన్ ఎంపికపై ఆశ్చర్యం - అమెరికా ఎన్నికల ఫ్యాక్టర్..భారతీయ మూలాలున్న కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారిస్.. డెమోక్రాట్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారన్న ప్రకటన అమెరికా ఎన్నికల్లో మరింత వేడి పు… Read More
మహేష్కు న్యాయం చేయండి: జగన్పై చంద్రబాబు ఫైర్, 8వేల కోట్లు ఏం చేశారన్న యనమలఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్స… Read More
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెన్మత్స సురేశ్ బాబు, చివరి నిమిషంలో మారిన పేరు..ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. డాక్టర్ పెన్మత్స సూర్యనారాయణ రాజును (డాక్టర్ సురేశ్ బాబు) బరిలోకి దింపాలని నిర్ణయం తీసుక… Read More
హిందుస్థాన్ అందరిదంటూ నినదించిన గళం - ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇందోరి ఇకలేరు - కరోనాతో..‘‘సబ్ కా ఖూన్ హై షామిల్ యహాకి మిట్టీ మే.. కిసీ కే బాప్ కా హిందుస్థాన్ థోడీ హై (ఈ నేలలో ప్రతి ఒక్కరి నెత్తురు దాగుంది.. హిందుస్థాన్ ఏ ఒక్కరి సొత్తోకాబో… Read More
రష్యా వ్యాక్సిన్ సురక్షితమా? అనేది ముఖ్యం: ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్పై ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరి… Read More
0 comments:
Post a Comment