వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. శనివారం టెక్సాస్లో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 21మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా కాల్పుల్లో గాయపడినట్లు ఒడెస్సా చీప్ మైకేల్ గెర్క్ మీడియాకు తెలిపారు. ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు సదరు అధికారి తెలిపారు. పోలీసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HC6RfL
టెక్సాస్లో కాల్పులు: ఐదుగురు మృతి, 21మందికి తీవ్రగాయాలు
Related Posts:
ఆ చర్యల వల్ల పరువు పోతోంది.. ఆ పదాన్ని ఎవరూ పలకొద్దు: ఆర్ఎస్ఎస్ చీఫ్నాగ్ పూర్: మూకదాడులు, మూక హత్యల వల్ల దేశం పరువు పోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని అడ్డు… Read More
ఒక్క ఎమ్మెల్యే కోసం ఎన్ని కష్టాలో.. ఆ గుర్తులు కొంప ముంచేనా?నల్గొండ : హుజుర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం ప్రధాన పార్టీలు కింద మీద పడుతున్నాయి. అధికార పక్షమైన టీఆర్ఎస్.. … Read More
స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు.. ఇప్పుడు స్వీయ బహిష్కరణ చేసుకున్నారట.. కేసీఆర్ గొప్ప టంగ్ ట్విస్టర్..హైదరాబాద్: లాభాల్లో నడిపించాల్సిన ఆర్టీసిని నష్టాల పాలు చేస్తూ ప్రభుత్వానికి భారంగా మారిన పరిస్థితులను సమూలంగా మార్చి వేస్తాం. అందుకు కఠిన నిర్ణయాలు త… Read More
ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్ష సమావేశం.. భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం..!హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె అటు ప్రభుత్వానికి, ఇటు కార్మిక వర్గానికి మధ్య చిచ్చు రేపినట్లైంది. న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన దరిమిలా… Read More
సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లుచండీగఢ్: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో.. సరిహద్దుల్లో భద్రతపరమైన వైఫల్యం మరోమారు కనిపించింది. గుర్త… Read More
0 comments:
Post a Comment