అమరావతి: దశాబ్దాల చరిత్ర ఉన్న ఆంధ్రాబ్యాంకు విలీనంపై రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి 25 సంవత్సరాల ముందే ఆవిర్భవించిన ఆంధ్రా బ్యాంకు ఇక కనుమరుగు కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఒక్కటి కానున్నాయి. ఉమ్మడిగా తమ గళాన్ని కేంద్ర ప్రభుత్వానికి వినిపించడానికి సిద్ధపడుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dnia6
తెలుగువారి ఆత్మగౌరవం కోసం వైసీపీ పోరుబాట: మద్దతు ప్రకటించిన కాంగ్రెస్!
Related Posts:
కొనసాగుతోన్న పోలింగ్: నందినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పండగ ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటుగా తొలి దశ ఎన్నికల్లో మొత్తం 20 రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్సభ నియోజక… Read More
భద్రత గుప్పిట్లో రాష్ట్రం.. ముమ్మర తనిఖీలుఅమరావతి: రాష్ట్రంలో పోలింగ్ నేపథ్యంలో రాత్రి వేల పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో పోలింగ్ సజావుగా సాగడానికి నిర్వహించే ఉద్దేశ్యంతో ఎక్… Read More
చిత్తూరు కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..అనుమానాలుచిత్తూరు: చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కొన్ని కీలక డాక్యుమెంట్లు దగ్ధం అయ్యాయి. కలెక్టర్ కార్యాలయం కొన… Read More
ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ శాతంపై ఆందోళన..వలస పోయిన వారు ఓట్లు వేసేందుకు వస్తారా ?తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలను కుదేలు చేసింది. గ్రామాలకు గ్రామాలనే ఖాళీ చేసి వెళ్ళిపోయేలా చేసింది. కరవు రక్కసి కరాళ నృత… Read More
ఆ ముగ్గురు ఓట్లు వేసేది ఎక్కడో తెలుసా: తనయుడి నియోజకవర్గంలో తండ్రి ఓటు: ప్రముఖుల ఓటింగ్ ఇలాఏపిలో హోరా హోరీ ఎన్నికల్లో ఆ ముగ్గురు ఇప్పుడు సీయం అభ్యర్దులు. ఒకరు ప్రస్తుతం సీయంగా ఉంటూనే తన పదవి రెన్యువల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రత… Read More
0 comments:
Post a Comment