Thursday, May 7, 2020

విశాఖ లీకేజీ: జగన్‌తో ఎల్జీ టీమ్ భేటీ.. ఎయిర్‌పోర్టులోనే సీఎంకు వివరణ.. తర్వాతేంటి?

‘‘అదేమో అంతర్గాతీయంగా పేరుపొందిన బడా కంపెనీ.. ఇటుచూస్తే చిన్నపిల్లల్ని సైతం పొట్టనపెట్టుకున్న దుర్ఘటన.. ప్రభుత్వం మానవాతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడం మంచిదేగానీ.. దారుణానికి కారణమైన కార్పొరేట్ సంస్థపై కొరడా ఝుళిపిస్తారా? విషవాయు లీకైనా ఎల్జీ పాలిమర్ ప్లాంటును శాశ్వతంగా మూసేస్తారా?'' అంటూ కొద్ది గంటలుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. స్టెరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3coPAUs

Related Posts:

0 comments:

Post a Comment