రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు పేదలకు రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు అందిస్తోందని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0cOLf
ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Related Posts:
వామ్మో .. బహిరంగ ప్రదేశాల్లోనూ వేధింపులు ... వెలుగులోకి ట్రంప్ లీలలువాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లైంగిక వేధింపుల ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొందరు తమను ట్రంప్ లైంగికంగా వేధిం… Read More
జగత్ మాయేనా ? ఇంకా ఏదో ఉందా ..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 94406 11151 ఈ కనిపించే జగత్తు అంతా "మిథ్య " - అని తెలుసుకోవడమే జ్ఞానం.ఈ జగత్ సత్యం కాదు ,మాయ / … Read More
ఎట్టకేలకు లొంగిపోయిన బీఎస్పీ ఎంపీ రాయ్ .. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టువారణాసి : విద్యార్థినిపై లైంగిక దాడి చేసి పరారీలో ఉన్న బీఎస్పీ ఎంపీ అతుల్ రాయ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతనిని పోలీసులు వారణాసి కోర్టులో ప్… Read More
టీఆర్ఎస్ కి ధీటుగా హరీష్ కొత్త పార్టీ..! కేసీఆర్ను కలవర పెడుతున్న కాళేశ్వరం..!!హైదరాబాద్: గత ఎన్నికల్లో గులాబీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందన్న సత్యాన్న… Read More
ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు..! పోలవరం పై సీఎం జగన్ సమీక్ష..!!అమరావతి/హైదరాబాద్ : టెండర్ల విధానాన్ని అత్యంత పాదర్శకంగా రూపొందించాలని, ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదని సీఎం వైయస్ జగన్ తెలిపారు. చెడిపోయ… Read More
0 comments:
Post a Comment