రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు పేదలకు రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు అందిస్తోందని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0cOLf
ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Related Posts:
కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్త సూసైడ్ అటెంప్ట్.. ఎందుకో తెలుసా..!న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అన్నివ… Read More
పేపర్ బాయ్కు సెల్యూట్ చేసిన ఆనంద్ మహింద్రా...! కనిపించని హీరోలంటూ ట్వీట్...!ముంబై నగరాన్ని వరదలు గత కొద్ది రోజులుగా ముంచెత్తున్న విషయం తెలిసిందే...దీంతో నగరంలో పౌరసేవలు నిలిచిపోయాయి. మోకాలు లోతు నీళ్లతో రోడ్లన్ని జలమయ్యాయి..దీ… Read More
చంద్రబాబు ఓదార్పు యాత్ర: 5 లక్షల ఆర్దిక సాయం: జగన్ పాలనే లక్ష్యంగా....!నాడు వైసీపీ అధినేత తన తండ్రి కోసం మరణించిన వారి కోసం ఓదార్పు యాత్ర చేసారు. ఇప్పుడు టీడీపీ అధినేత వైసీపీ దాడుల్లో మరనించిన కార్యకర్తల కోసం పరా… Read More
పాఠశాల నిర్మాణాల్లో అవినీతి.. కేజ్రీవాల్, సిసోడియా రాజీనామాకు బీజేపీ పట్టున్యూఢిల్లీ : రికార్డు మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ .. ఢిల్లీ అసెంబ్లీపై కూడా కన్నేసింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చే… Read More
పోరాటాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు .. టీడీపీ సైన్యం పోరాటం చేసే స్థితిలో ఉన్నారా ?ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఒక పక్క వైసీపీ టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసి సంచలన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతుంది. గత ప్రభుత… Read More
0 comments:
Post a Comment