రాష్ట్రంలో జరుగుతోన్న ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం జరిగిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రూ.వెయ్యి నుంచి రూ.1500 కోట్ల వరకు అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సందర్భంగా పేదలను ఆదుకునేందుకు పేదలకు రేషన్ కార్డుపై 5 కిలోల బియ్యం, కిలో కంది పప్పు అందిస్తోందని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డు ఉన్నవారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0cOLf
ధాన్యం కొనుగోళ్లలో భారీ స్కాం: రూ.1500 కోట్ల అవినీతి..? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్
Related Posts:
మహిళా లెక్చరర్ సజీవ దహనం: పెళ్లయినా..కన్నేసి..వేధించి..పెట్రోల్ పోసి!ముంబై: మహారాష్ట్రలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందనే అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలాగా మారిపోయాడు. తాను ప్రేమించిన మహిళా లెక్చ… Read More
ఢిల్లీ పోలింగ్ శాతంపై గడబిడ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్: ఫైనల్ ఫిగర్.. !న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవ… Read More
భయపెట్టాలని చూస్తే.. ఎందాకైనా వెళతాం: జగన్ సర్కారుకు చంద్రబాబు హెచ్చరికఅమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సన్నిహితులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులపై ఆయన తీవ్రంగ… Read More
సెక్స్ కోసం.. స్టూడెంట్కు టీచర్ మెయిల్.. ఇంట్లోనే ఇద్దరి రాసలీలలుఆమె ఓ సైన్స్ టీచర్. స్కూల్లో విద్యార్థులకు సైన్స్ బోధించాల్సిన ఆ టీచర్ దారి తప్పింది. సైన్స్ పాఠాలు పక్కనపెట్టి.. తన విద్యార్థి ఒకరికి సెక్స్ పాఠాలు చ… Read More
అయోధ్య మందిరంపై మరో ముందడుగు.. 19న ట్రస్టు తొలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రక్రియకు సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన … Read More
0 comments:
Post a Comment