పాలమూరు/హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే.. సూరులో చుట్ట కాలిపోయి మరొకడు ఏడ్చాడట. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పరిస్థితులు అచ్చం ఇలాగే పరిణమించాయి. మందు కనిపెట్టబడని కరోనా మహమ్మారి మానవాళి మీద మూకుమ్మడి దాడిచేస్తున్న తరుణంలో స్వీయ నియంత్రణ ఒక్కటే సురక్షిత మార్గం అని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zLFLSc
Saturday, May 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment