Monday, February 10, 2020

భయపెట్టాలని చూస్తే.. ఎందాకైనా వెళతాం: జగన్ సర్కారుకు చంద్రబాబు హెచ్చరిక

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సన్నిహితులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఐటీ దాడులతో భయపెడతారా? అంటూ మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం అమరావతి పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ఏఎన్‌యూ విద్యార్థులు పరుచూరి నందన, సురేష్ సొమ్మసిల్లి పడిపోవడంతో వారిని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37jteRj

Related Posts:

0 comments:

Post a Comment