బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ సందర్బంగా దాదాపు 40 రోజులు పాటు ఇంటికే పరిమితం అయిన నవదంపతులు చివరికి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంటి యజమాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqfNhx
Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !
Related Posts:
టీడీపీ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ తీవ్ర అస్వస్థత..చెన్నైలో చికిత్స!చిత్తూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, చిత్తూరు లోక్ సభ మాజీ సభ్యుడు డాక్టర్ ఎన్ శివప్రసాద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను చెన్నైలోని ఓ ప్రై… Read More
నిన్న మోడీ..నేడు అమిత్ షా: దీదీ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్టేనా?న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండురోజులుగా దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు. తీరిక లేకుండ… Read More
హుజూర్ నగర్ లొల్లి.. ఉత్తమ్ను రేవంత్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ అదంట..హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో చిన్న పాటి యుద్దం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న ఈ నియోజ… Read More
కాంగ్రెస్లో ముదురుతున్న హుజుర్నగర్ వివాదం, రేవంత్ రెడ్డి సలహలు అవసరం లేదన్న ఎంపీ కోమటిరెడ్డిహూజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కొమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, రేవంత్ రెడ్డిపై ఫైర… Read More
జంక్షన్ లో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు బర్త్ డే ఫంక్షన్ .. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఫైర్ ఏపీ లో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా పి .గన్నవరం వైసిపి ఎమ్మెల్యే చిట్టి బాబు కుమారుడు వికాస్ పుట్టినరోజు వేడుకలు వివాదంగా మారాయి. అంబాజీపేట జంక్షన్ ల… Read More
0 comments:
Post a Comment