బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ సందర్బంగా దాదాపు 40 రోజులు పాటు ఇంటికే పరిమితం అయిన నవదంపతులు చివరికి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంటి యజమాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqfNhx
Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !
Related Posts:
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ ఆత్మహత్యగజ్వేల్ : మెదక్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. సీఎం కేసీఆర్ సొంత ఇలాకాలో కానిస్టేబుల్ ఆత్మహత్య చర్చానీయాంశంగా మారింది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్… Read More
బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో !బెంగళూరు: బెంగళూరు సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని (మేనేజింగ్ డైరెక్టర్) తన ఉద్యోగులను బూట్ల కాలుతో తన్ని అరచకాలు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో వైరల్ అ… Read More
ఎగ్జిట్ పోల్స్పై కొరడా.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!ఢిల్లీ : ఎన్నికలు వస్తే చాలు ప్రీ పోల్స్ సందడి చెప్పనక్కర్లేదు. ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ అంచనాల గురించి జరిగే హడావిడి అందరికీ తెలిసిందే. కొన్ని … Read More
అయోధ్య పుస్తకాన్ని చించేసిన న్యాయవాది: మీరిలాగే వాదిస్తే..లేచి వెళ్లిపోతామంటూ చీఫ్ జస్టిస్ ఫైర్!న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా న్యాయస్థానాల్లో నలుగుత… Read More
ముఖ్యమంత్రి అవమానించారు: గవర్నర్ ఫైర్.. కనీస గౌరవం ఇవ్వారా? అంటూపశ్చిమబెంగాల్ మరియు కేంద్రం మధ్యలో ఇప్పటికే వివాదాలు నెలకోన్న విషయం తెలిసిందే... ఆ వివాదానికి రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. రాష్ట్రంలోని నిర్వహి… Read More
0 comments:
Post a Comment