బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో బతకాలని ఆశతో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన నవ దంపతులు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారు. లాక్ డౌన్ సందర్బంగా దాదాపు 40 రోజులు పాటు ఇంటికే పరిమితం అయిన నవదంపతులు చివరికి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు హడలిపోయారు. ఇంటి యజమాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YqfNhx
Lockdown: లాక్ డౌన్ తో 40 రోజులు ఇంట్లోనే, నవ దంపతులు ఆత్మహత్య, బెంగళూరులో బతకాలని ఆశ !
Related Posts:
గ్రేటర్ లో పోటీ.. టీడీపీని ఉతికి ఆరేస్తున్న నెటిజన్లు .. అదో గాలి పార్టీ, ఇదే రిపీట్ అన్న మంత్రి కొడాలి నానీగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టిడిపి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. త… Read More
GHMC Elections 2020: మజ్లిస్ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన హిందూ అభ్యర్థులు వీరే..!హైదరాబాదు: గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఎవరూ ఊహించనంతగా వచ్చాయి. సొంతంగా మేయర్ పదవి పొందేందుకు ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన … Read More
కొంపముంచిన కొడుకు: తల్లిని ఓడించిన పుత్రరత్నం.. 32 ఓట్లతో బీజేపీ అభ్యర్థి విజయం..ఎన్నికల్లో అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. గ్రేటర్ ఎన్నికల్లో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. బీఎన్ రెడ్డి నగర్లో… Read More
ఏపీలో కాంగ్రెస్, టీడీపీ మాయం- వైసీపీతోనే మా పోటీ- సోము వీర్రాజు కామెంట్స్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతో ఊపుమీదున్న ఏపీ బీజేపీ నేతలు అప్పుడే ప్రత్యర్ధులపై కామెంట్స్ మొదలుపెట్టేశారు. గ్రేటర్ ఎన్నికల్లో అద్… Read More
టీ పీసీసీ చీఫ్గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..? ప్రకటించనున్న హై కమాండ్..గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఆ పార్టీ ఎన్నడూ లేనివిధంగా ఓడిపోయింది. దీనికి కారణం నేతల మధ్య విభేదాలు, కలిసికట్టుగా పనిచేయ… Read More
0 comments:
Post a Comment