Sunday, February 9, 2020

అయోధ్య మందిరంపై మరో ముందడుగు.. 19న ట్రస్టు తొలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..

రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రక్రియకు సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' ట్రస్టు ఈనెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు తొలి సమావేశం తేదీని ట్రస్టు సభ్యుడైన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ ఆదివారం వెల్లడించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bynO8i

Related Posts:

0 comments:

Post a Comment