రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రక్రియకు సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన ‘‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర'' ట్రస్టు ఈనెల 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు తొలి సమావేశం తేదీని ట్రస్టు సభ్యుడైన బీజేపీ నేత కామేశ్వర్ చౌపాల్ ఆదివారం వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bynO8i
అయోధ్య మందిరంపై మరో ముందడుగు.. 19న ట్రస్టు తొలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..
Related Posts:
Fact check : ఇండియన్ పాస్పోర్టులో ఆ కాలమ్ను తొలగించారా...?భారత ప్రభుత్వం ఇండియన్ పాస్పోర్ట్ నుంచి 'జాతీయత' అనే కాలమ్ను తొలగించిందా..? అవును... నిజమేనంటూ హిందీలో ఓ కథనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'లీగల… Read More
t pcc race:కేసీఆర్ ట్రాన్స్ జెండర్ అయ్యారా...? మీసం మేలేసీ పిల్లిలా.. జీవన్ రెడ్డిసీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీకి మొగుడిని అవుతానాని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జెండర్ అ… Read More
నగ్నంగా మోకాళ్లపై ప్రదర్శన చేస్తా..?: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాట్ కామెంట్స్..కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిధులపై మాటల యుద్ధం జరుగుతోంది. జీఎస్టీ- ఇతర నిధుల గురించి పదే పదే డిస్కషన్స్ జరుగుతు… Read More
ప్రియుడిని కుర్చీకి కట్టేసి శృంగారం... ప్రయోగం బెడిసికొట్టడంతో మృతి... వివాహేతర సంబంధం విషాదాంతం..శృంగార జీవితంలో కొత్తదనాన్ని కోరుకునేవారు చాలామందే ఉంటారు. కొత్తదనం కోసం పోర్న్ వీడియోలు చూసి ప్రయోగాలు చేసేవారూ ఉంటారు. అయితే ఆ ప్రయోగాలు విఫలమైతే కొ… Read More
అమెరికాలో కరోనా మరో స్ట్రెయిన్- బ్రిటన్ వైరస్ కంటే 50 శాతం స్పీడుగా-టాస్క్ఫోర్స్ వార్నింగ్కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో యూరప్ దేశాల్ల కొత్త స్ట్రెయిన్ కలకలం రేగుతోంది.. ముందుగా బ్రిటన్లో బయటపడిన ఈ … Read More
0 comments:
Post a Comment