Friday, May 8, 2020

కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న లిక్కర్ షాపులను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రాలు కూడా లిక్కర్ షాపులకు బార్లా తెరిచాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. అయితే మహిళ నేతలనీ కూడా చూడకుండా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WEs67q

Related Posts:

0 comments:

Post a Comment