కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న లిక్కర్ షాపులను తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రాలు కూడా లిక్కర్ షాపులకు బార్లా తెరిచాయి. కొన్నిచోట్ల ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. అయితే మహిళ నేతలనీ కూడా చూడకుండా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WEs67q
కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?
Related Posts:
US బంపరాఫర్: వ్యాక్సిన్ వేసుకుంటే శృంగారం ఫ్రీకరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ టీకా వేయించేలా ప్రభుత్వాలు… Read More
10th Exams In AP వాయిదా ? జూన్ 7 కష్టమే- సర్కారుకు అధికారుల ప్రతిపాదనలివేఏపీలో పదో తరగతి పరీక్షలను ఎలాగైనా నిర్వహించి తీరాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నా క్షేత్రస్ధాయిలో మాత్రం పరిస్దితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ముఖ… Read More
సీబీఐ డైరెక్టర్ ఎంపికలో సీజేఐ రమణ ముద్ర- మోడీ ఛాయిస్కే చెక్- రేసులో ఏపీ ఐపీఎస్సీబీఐ డైరెక్టర్ ఎంపిక కోసం నిన్న ప్రధాని, విపక్ష నేత, ఛీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు ట్విస్ట్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సీబీఐ… Read More
Wife:అమెరికాలో భర్త స్కెచ్, ఊర్లో భార్య దారుణ హత్య, రోబో నటుడి బంధువు, సీక్రెట్స్, సినిమా స్టైల్లో!చెన్నై: రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న దంపతులు చక్కగా కాపురం చేశారు. భర్త అమెరికాలో ఉద్యోగం చేస్తుండటంతో అక్కడే కాపురం పెట్టారు. అమెరికాలోనే అమ్మాయి … Read More
మంత్రి గారి హీరోయిజం.!ప్రమాదం చేసి పరారవుతున్న డ్రైవర్ ను ఛైజ్ చేసి పట్టుకున్న శ్రీనివాస్ గౌడ్.!మహబూబ్నగర్/హైదరాబాద్ : అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు.. ఒకేలా వ్యవహరించరు అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే అంశంమే పెద్ద ఉదాహరణ. కళ్ల ముందు జరుగుతున్న ఎన్నో… Read More
0 comments:
Post a Comment