Saturday, April 18, 2020

lockdown:వైద్య సిబ్బందిపై కత్తితో దాడి, టీచర్‌ చెంప చెల్.. మొబైల్ తీసుకొని...

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొనగా.. విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిపై దాడిచేశాడు. ఆ బృందంలో ఉన్న టీచర్‌పై కూడా చేయిచేసుకున్నాడు.మధ్యప్రదేశ్‌ వినోబ నగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. సదరు వ్యక్తి ఎందుకు దాడిచేశాడో తెలియరాలేదు. సర్వే వివరాలు చెప్పడం ఇష్టం లేకనా..? మరేదైనా కారణం ఉందా అనే విషయం పోలీసుల విచారణలో వెలుగులోకి రానున్నది. మధ్యప్రదేశ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bprGrC

Related Posts:

0 comments:

Post a Comment