గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై చోటు చేసుకున్న దాడి వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరగడానికి ముందు పరిణామాలు.. అనంతరం సంభవించిన ఘటనలపై మినిట్ టు మినిట్ ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా- రేపో, మాపో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలను పోలీసులు కలుస్తారని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgYRVX
మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్డేటా చెక్
Related Posts:
కొత్త టెన్షన్.. 'పారాసిటమాల్'తో తప్పించుకుంటున్న విదేశీ ప్రయాణికులు..తెలుగు రాష్ట్రాల్లో 'పారాసిటమాల్' మీద ఇప్పుడు ఎంత జరుగుతుందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి … Read More
సీఎం జగన్పై నిమ్మగడ్డ బాంబు.. ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ.. వైసీపీపై సంచలన ఆరోపణలు..''ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిపించేందుకు ప్రయత్నిస్తున్న నాపై కొందరు కావాలని కక్షగట్టినట్లు అనిపిస్తోంది. చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్య… Read More
వచ్చేశారు: కౌలాలంపూర్ నుంచి విశాఖకు చేరుకున్న 185 మంది విద్యార్థులువిశాఖపట్నం: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్న సుమారు 185 మంది భారత… Read More
కానరాని నాయకత్వం, ఆపై బీజేపీతో పొత్తు- నానాటికీ తీసికట్టుగా జనసేన...ఏపీలో 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత జనసేన కాస్తో కూస్తో ప్రభావం చూపుతుందని ఆశించిన నేతలకు నిరాశ తప్పడం లేదు. పార్టీని నమ్ముకుని కోట్ల రూపాయలు ఖర… Read More
నిమ్మగడ్డ ఫ్యామిలీకి బెదిరింపులు?.. రమేశ్ కూతురు శరణ్య హాట్ టాపిక్..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై చెలరేగిన వివాదంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణ… Read More
0 comments:
Post a Comment