Saturday, March 14, 2020

మినిట్ టు మినిట్: మాచర్లకు ఎందుకెళ్లారు? ఎలా వచ్చారు? బోండా ఉమా, బుద్ధా కాల్‌డేటా చెక్

గుంటూరు: గుంటూరు జిల్లా మాచర్ల వద్ద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోండా ఉమామహేశ్వర రావు, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తోన్న కారుపై చోటు చేసుకున్న దాడి వెనుక గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరగడానికి ముందు పరిణామాలు.. అనంతరం సంభవించిన ఘటనలపై మినిట్ టు మినిట్ ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా- రేపో, మాపో బోండా ఉమా, బుద్ధా వెంకన్నలను పోలీసులు కలుస్తారని తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QgYRVX

Related Posts:

0 comments:

Post a Comment