ఏపీలో కరోనా కేసులు దారుణంగా పెరుగుతున్నా రాజకీయ పార్టీల రాజకీయాలు మాత్రం ఆగటం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా , కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో మళ్ళీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు . చంద్రబాబు లేఖ: పేదలు, రైతుల వెతలు, విరాళాల పేరుతో వేధింపులు సరికాదు..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aoCrsJ
కరోనా విజృంభిస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలా !! .. జగన్ పై చంద్రబాబు ఫైర్
Related Posts:
వాయు కాలుష్యానికి రైతులా కారణం ?, పరిష్కారం ఉంది, హోమం చెయ్యండి, బీజేపీ మంత్రి!లక్నో: వాయు కాలష్యానికి పరిష్కారం ఉందని ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత సునీల్ భరలా అన్నారు. రైతులు వ్యర్థపదార్థాలను బూడిద చెయ్యడం వలన పొగ, వాయు కాలుష… Read More
సీఎస్ ను తొలిగించిన విధానం సరిగా లేదు: ఆ విషయంలో ఇచ్చిన బహుమానమా: ఐవైఆర్ సంచలనం..!రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేయటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా సీఎస్ వ్యవహార శైలి పైన వస్తున్న అ… Read More
TSRTC Strike: కేసీఆర్ డెడ్లైన్ పెట్టినా.. ఎవరూ విధుల్లో చేరలేదు: అశ్వత్థామరెడ్డి, చర్చలకు ఓకేహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నవంబర్ 5వ తేదీలోపు విధుల్లో చేరాలని స్వయంగా డెడ్లైన్ విధించినా ఎవరూ చేరలేదని ఆర్టీసీ జేఏసీ … Read More
టాలీవుడ్ రీఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు: అంబటిపై దారుణంగా.. నవ్వులు!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన మళ్లీ సినిమాలు తీస్తారా? లేదా? అనే విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. ఆయన అభిమ… Read More
సురేశ్ మానసిక పరిస్థితి బాగోలేదు, భూవివాదం ఎప్పటిదో, అతనికి సంబంధం లేదన్న తల్లి పద్మఅబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని హతమార్చిన సురేశ్కు మతిస్థిమితం సరిగా లేదని అతని తల్లి చెప్తున్నారు. గత కొన్నిరోజులగా అతనికి మతి సరిగా లేద… Read More
0 comments:
Post a Comment