స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు . ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతుందని ఆయన పేర్కొన్నారు .అరాచకాలు చేసి గెలవాలనుకుంటే ఖబడ్దార్ .. జాగ్రత్త అంటూ చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో పులివెందుల పంచాయితీ చేస్తారా అని చంద్రబాబు నిలదీశారు. రాజకీయంగా మీరు సమాధి అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు చంద్రబాబు .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3d1KvCD
మీ రాజకీయ సమాధి దగ్గరలోనే .. రాష్ట్రాన్ని పులివెందుల చేస్తారా : చంద్రబాబు
Related Posts:
పట్టువదలని విక్రమార్కుడిలా ట్రంప్: ఎన్నికల ఫిక్సింగ్: జార్జియా గవర్నర్కు ఫోన్: కలకలంవాషింగ్టన్: అమెరికాలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు కొనసాగుతోన్న వేళ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించడానికి ఏ మాత్రం… Read More
తీవ్రంగా స్పందించిన జగన్: ఉప ముఖ్యమంత్రికి ఫోన్కాల్: ఆ ఘటనపై ఆరా: సమగ్ర నివేదిక కోసంఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. 40 మందికి పైగా స్థానికులు ఉన్… Read More
కరోనా విలయం: వరుసగా 7వరోజు -దేశంలో కొత్తగా 36,011 కేసులు, 482 మరణాలు -భారీగా రికవరీలు13 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయం తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 6.7కోట్లకు, మరణాలు 15.4లక్షలకు పెరిగాయి. పలు దేశాలు మళ్… Read More
భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ -అనుమతి కోరిన అమెరికా ఫార్మా దిగ్గజం -క్లినికల్ ట్రయల్స్ లేకుండానేభారత్లో కొవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ల తయారీలో ఫ్రంట్ రన్నర్ గా … Read More
కరోనా: తెలంగాణలో తగ్గిన మరణాలు -కొత్తగా 622 కేసులు, ఇద్దరు మృతి -గ్రేటర్ పరిధిలో ఇలాకరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి దిశగా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా రోజువారీ టెస్టుల సంఖ్యను పెంచింది. టెస్టులు పెరిగినా, కొ… Read More
0 comments:
Post a Comment