Saturday, March 14, 2020

Coronavirus Patient:బెంగళూరులో ఇన్ఫోసిస్ భవనం ఖాళీ, ఉద్యోగుల క్షేమం!

బెంగళూరు: కరోనా వైరస్ (కోవిడ్ 19) దెబ్బతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులోని తన కార్యాలయాన్ని ఖాళీ చేసింది. కరోనా వైరస్ వ్యాధి కంపెనీ ఉద్యోగులకు సోకకుండా ముందస్తు చర్యలో భాగంగా తమ భవన్నాన్ని ఖాళీ చేశామని ఇన్ఫోసిస్ సంస్థ వివరించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్ కంపెనీలోని కొందరిని కరోనా వైరస్ వ్యాధి సోకిందని అనుమానం రావడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WeAoEm

Related Posts:

0 comments:

Post a Comment