భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను మోడీ ప్రారంభించారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుని ఆ తర్వాత ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రతి గృహం యొక్క
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9hs19
వారణాసిలో మోడీ సంకేతాలు: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోన్న బీజేపీ
Related Posts:
విశాఖలో అసలేం జరిగిందో తెలుసా? స్టెరీన్ గ్యాస్ను ఎందుకు వాడారు? రహస్యంగా సాగే హైడ్రామా ఇదే..కరోనా విలయం నుంచి కోలుకోకముందే 'విశాఖపట్నం గ్యాస్ లీకేజీ' దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. చిన్నాపెద్దా అంతా కలిపి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, వేల మం… Read More
జగన్ ఆప్యాయతకు ఫ్యాన్స్ ఫిదా.. గ్యాస్ లీక్ బాధితుల పరామర్శలో అరుదైన సీన్స్...ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. తెరవెనుకే ఉండిపోయిన వైఎస్ జగన్.. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో చ… Read More
షాకింగ్ : ఆ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో 22 మిలియన్ యూజర్స్ డేటా హ్యాక్..ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ 'యునకాడమీ'కి చెందిన సుమారు 22 మిలియన్ల వినియోగదారుల డేటాబేస్ హ్యాక్ అయినట్టు అమెరికా సైబర్ భద్రతా సంస్థ సైబిల్… Read More
Vizag gas leak: సుమోటోగా హైకోర్టు, ఏపీ, కేంద్ర సర్కారుకు నోటీసులుఅమరావతి: విశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటనను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా స్వీకరించడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకం కాద… Read More
జగన్ ఫోన్కాల్: ఫలించిన పరిమళ్ నత్వానీ లాబీయింగ్: స్పందించిన గుజరాత్ సీఎం: కెమికల్స్ ఎయిర్ లిఫ్ట్విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విడుదలైన విష వాయువులను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ … Read More
0 comments:
Post a Comment