భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను మోడీ ప్రారంభించారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుని ఆ తర్వాత ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రతి గృహం యొక్క
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G9hs19
వారణాసిలో మోడీ సంకేతాలు: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోన్న బీజేపీ
Related Posts:
ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, తగ్గిన ఆదాయం, పెరిగిన రెవెన్యూ వ్యయం, 8 నెలల్లో 35 వేల కోట్ల అప్పుమాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల జగన్ పాలనలో ప్రగ… Read More
కిషన్ రెడ్డి కాళ్లు పట్టుకొని..కన్నీటి పర్యంతమై: రాజధాని మార్చవద్దంటూ: రైతులకు మంత్రి హామీ..!ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిని కలిసారు. ఆయన కాళ్లను పట్టుకొని ఉద్వేగానికి లోనయ్యారు. రాజధాని తరలించకుండా చూడాలని ప్రాధ… Read More
నిన్న ఎర్రబెల్లి.. నేడు కొప్పుల.. యువరాజే తదుపరి సీఎం..? స్వరం కలుపుతోన్న మంత్రులు..తెలంగాణ రాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? కేసీఆర్ రాజకీయ వారసత్వం ఎవరూ పునికిపుచ్చుకోబోతున్నారు. రేసు లేదు, పేర్లు కూడా లేవు. కానీ తదుపరి సీఎం కేటీఆర్ అని మ… Read More
బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !న్యూఢిల్లీ: దేశ రాజధానిలో త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం దేశం ఎద… Read More
సీఎం కేసీఆర్ హత్యకు కుట్ర.. కొడుకు కేటీఆరే చంపుతాడు.. రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలుముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివ… Read More
0 comments:
Post a Comment