Saturday, April 18, 2020

లలిత జ్యువెలర్స్ గుండుబాస్ పాయె..మెగాస్టార్ వచ్చే..కరోనా అవగాహన కోసం టీవిల్లో తరచూ కనిపిస్తున్న చిరు

హైదరాబాద్ : తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందకు ఎంతగానో శ్రమిస్తుంటారు యజమానులు. వారు మార్కెట్ లోకి విడుదల చేసే ప్రాడక్టుల గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు టీవి ప్రసార మాద్యమాన్నే ఎక్కువగా ఉపయోగించుకుంటారు పారిశ్రామిక వేత్తలు. కొన్ని ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అవి ప్రజల మనసుల్లో నాటుకునేలా చేసేందుకు అందమైన మోడల్స్ చేత తమ ప్రాడక్ట్ విశిష్టతను చెప్పించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34NTaVo

Related Posts:

0 comments:

Post a Comment