బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఎవరెవరు రాజీనామా చేశారు ? అనే విషయం తనకు తెలీదనని జేడీఎస్ పార్టీ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ అన్నారు. ఎవరు రాజీనామా చేశారు అంటూ తాను ఎవరినీ అడగలేదని మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ చెప్పారు. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మాజీ ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xB6H2E
Saturday, July 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment