నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని,దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తెలిపారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని... కాబట్టి ఇది హానికరం కాదని స్పష్టం చేశారు. కంటిలో వేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vgUSuI
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...
Related Posts:
ఇంజనీర్పై బురద పోసిన ఎమ్మెల్యేకు... 14 రోజుల జైలుమహారాష్ట్రాలో ఇంజనీర్పై బురద పోసి, దాడి చేసిన ఎమ్మెల్యేతోపాటు అతని అనుచరులకు కంకావళి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కంకావళి ప్రాంతంలో నిర్మ… Read More
ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ 1000 కోట్లు ....!?కర్ణాటకలో రాజీనామ చేసిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ వెయ్యి కోట్ల రుపాయలను ఖర్చు చేస్తుందని జేడీఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. మోడీ ,అమిత్ షాలు … Read More
జగన్ను వెంటాడారు.. భారతీకి సమన్లు: సీబీఐకి చిక్కిన ఈడీ అధికారి గాంధీనేటీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైన నాడు ఈడీ కేసులు నమోదు చేసిన మాజీ అధికారి గాంధీ ఇప్పుడు సీబీఐ ఉచ్చులో చిక్కుకున్నారు. మాజీ ముఖ్యమంత్రికి అత్యంత సన్… Read More
కనిపించని లగడపాటి..! ఎటుపోయెనో సర్వేల ఘనాపాటి..!!అమరావతి/హైదరాబాద్ : లగడపాటి రాజగోపాల్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం ఉండదు. సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపి, తర్వాత నెలన్నర నుంచి పత్తా… Read More
సభను హుందాగా నడుపుతాం..! చట్టసభల పట్ల ప్రజల్లో గౌవరం పెరగాలన్న ఏపి స్పీకర్..!!అమరావతి/హైదరాబాద్ : బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అదికారులతో ఏపి స్పీకర్ తమ్మినేని సీతారం నిర్వమించిన సమీక్షా సమావేశం ముడిసింది. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావే… Read More
0 comments:
Post a Comment