Saturday, May 22, 2021

కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని,దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తెలిపారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని... కాబట్టి ఇది హానికరం కాదని స్పష్టం చేశారు. కంటిలో వేసే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vgUSuI

Related Posts:

0 comments:

Post a Comment