నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద మందు కాదని,దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏవీ ఇందులో పాటించట్లేదని తెలిపారు. అయితే ఈ మందులో ఎటువంటి హానికర పదార్థాలు లేవని... కాబట్టి ఇది హానికరం కాదని స్పష్టం చేశారు. కంటిలో వేసే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vgUSuI
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...
Related Posts:
రాజకీయ అక్కసుతోనే విగ్రహాల తొలగింపు .. అసలు విషయం బయటపెట్టిన మాజీ ఎంపీ యార్లగడ్డవిశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రముఖుల విగ్రహాల తొలగింపుపై కుట్రలనుబహిర్గతం చేశారు మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. చంద్రబాబు అదేశాలత… Read More
లవర్ పార్కులు కాదు.. ఆక్సిజన్ పార్కులు.. గ్రేటర్ పరిధిలో మరో 9హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్సిజన్ పార్కులు ప్రజాదరణ పొందుతున్నాయి. అర్బన్ లంగ్స్ స్పేస్ పేరుతో పిలిచే పార్కులు.. నగరవాసులకు ఆహ్లాదంతో పాట… Read More
చంద్రగిరిలో రీపోలింగ్ ఫై చంద్రబాబు అసంతృప్తి .. ఈసీది పక్షపాత ధోరణి అన్న బాబుఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్ని… Read More
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ సిద్దం : గతం కంటే తక్కువగా : కొత్త ప్రభుత్వానికి సవాల్గా ..!ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ప్రభుత్వంతో పాటుగా కొత్త పీఆర్సీ సైతం అమల్లోకి రానుంది. ఇప్పటికే 11వ వేతన సంఘం విస్తృత స్థాయి అభిప్రాయ సేకరణ తర… Read More
సోనియాగాంధీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు.. కానీ: సన్నిహితుల వద్ద వైఎస్ జగన్!కడప: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలతాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించుకుంటుందటూ సర్వేలన్నీ స్పష్ట… Read More
0 comments:
Post a Comment