న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్లలో కరోనా నిర్ధారణ సహా సంబంధిత పరీక్షలు ఉచితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ. 4500 ఖర్చవుతుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి వేసిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kLNVa
ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు
Related Posts:
కేసీఆర్ వి అన్నీ హత్యా రాజకీయాలే..! నిలువరించి తీరుతామన్న బండి సంజయ్..!!కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై కరీంనగర్ బీజేపి ఎంపీ బండి సంజయ్ విరిచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, కే… Read More
హాయ్ చెప్పి, ఇంటికి పిలిచి, భోజనం పెట్టి .. ఆపై లైంగికదాడిచండీగఢ్ : తెలిసిన వాళ్ల అబ్బాయే కదా అని నమ్మడమే ఆ విద్యార్థిని జీవితం చిదిమివేయడానికి కారణమైంది. మమ్మీ స్నేహితురాలి కొడుకే కదా అని చనువుగా ఉంటే .. జీవ… Read More
తానా సభలకు వాషింగ్టన్ డీసీ ముస్తాబు..! ప్రముఖులకు అందుతున్న ఇన్విటేషన్లు..!!హైదరాబాద్: అమెరికాలో తెలుగు పండుగల సీజన్ మొదలైంది. అందుకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు అందుతున్నాయి. మూడు రోజుల పాటు వీనుల విందుగా జరిగే… Read More
ఉండవల్లి ప్రజావేదికలో రంజాన్ వేడుకలు: కేక్ కట్ చేసిన చంద్రబాబు!అమరావతి: పవిత్ర రంజాన్ పండగ సందర్భంగా ఉండవల్లి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన… Read More
చంద్రబాబు ఫోన్! ఉలకని, పలకని కేశినేని నాని!విజయవాడ: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి గళం, అసంతృప్తి సెగలు బహిర్గమౌతూనే ఉన్నాయి. అలకలు, … Read More
0 comments:
Post a Comment