Wednesday, April 8, 2020

ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు ఉచితంగా చేయండి: కేంద్రానికి సుప్రీం ఆదేశాలు

న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ సహా సంబంధిత పరీక్షలు ఉచితంగా చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలకు రూ. 4500 ఖర్చవుతుందని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి వేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34kLNVa

Related Posts:

0 comments:

Post a Comment