Wednesday, April 8, 2020

కరోనా: కేసీఆర్ చెప్పినట్లే జరుగుతోంది.. 95 శాతం భారం తగ్గిందన్న ఈటల.. 453కు పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల నమోదు, చికిత్స జరుగుతోన్న తీరును బట్టి ఏప్రిల్ రెండో వారంలోగా మంచి ఫలితాలు రావోచ్చన్న సీఎం కేసీఆర్ ఆశాభావం నిజమయ్యేలా కనిపిస్తోంది. బుధవారం నాటికి రాష్ట్రంలో కొత్తగా 49 పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ.. క్వారంటైన్ల లెక్కలు, క్రిటికల్ కేసులు లేకపోవడాన్నిబట్టి 95 శాతం భారం తగ్గినట్లేనని ఆరోగ్య శాఖ మంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aUfkY5

Related Posts:

0 comments:

Post a Comment