చండీగఢ్ : తెలిసిన వాళ్ల అబ్బాయే కదా అని నమ్మడమే ఆ విద్యార్థిని జీవితం చిదిమివేయడానికి కారణమైంది. మమ్మీ స్నేహితురాలి కొడుకే కదా అని చనువుగా ఉంటే .. జీవితాన్ని నాశనం చేశాడా యువకుడు. తన గదికి తీసుకెళ్లి .. మత్తుమందు కలిపిన అన్నం పెట్టి .. లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు ఆమె ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో తట్టుకోలేకపోయిందా విద్యార్థిని.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KubdIc
హాయ్ చెప్పి, ఇంటికి పిలిచి, భోజనం పెట్టి .. ఆపై లైంగికదాడి
Related Posts:
భారత్ సిద్ధమేనా?: లాక్డౌన్ తర్వాత కరోనా కేసులు విజృంభించొచ్చన్న WHOజెనీవా: ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కట్టడి కోసం భారత్ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్కు కోవిడ్-19 ప్రత్యేక ప్… Read More
అందుకే జగన్ అలా చేసారు..! మద్యం రేట్లు పెరగడం వెనక రహస్యాన్ని చెప్పిన రోజా..!!అమరావతి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జనజీవన స్రవంతి స్తంభ… Read More
మందుబాబుల్ని చూసి చంద్రబాబు షాక్.. ప్రపంచం చూపు ఏపీ వైపు.. జగన్పై పవన్ కల్యాన్ ఫైర్లాక్డౌన్ ఆంక్షల సడలింపులతో సోమవారం నుంచి దేశమంతటా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోకి.. ఆంధ్రప్రదేశ్ లో … Read More
కాశీ వారహిదేవిడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా: పూర్తిస్థాయిలో పరీక్షలు చేయడం లేదు, రైతు సమస్యలపై గవర్నర్తో ఉత్తమ్ బృందం డిస్కషన్..తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదాయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వలసకూలీలు వెళ్లిపోతే ఆయా రం… Read More
0 comments:
Post a Comment