Friday, April 24, 2020

మహిళా హోంగార్డు బరితెగింపు..! ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు..!!

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో ప్రజలందరూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా వైరస్ మీద యుద్దం చేస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా కరోనా మహమ్మారి వల్ల ప్రాణ నష్టం కలగకుండా తగు జాగ్రత్తులు తీసుకుంటున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KxAxfa

Related Posts:

0 comments:

Post a Comment