ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటివద్దకే అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదారుల పెన్షన్ పంపిణీకి కూడా నేరుగా ఇంటికి వెళ్లి ఇవ్వటం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది . నవశకంలో భాగంగా ప్రారంభించిన ఈ విధానం సక్సెస్ అయింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJguYe
ప్రతీ నెలా 1వ తేదీన పెన్షన్ల పంపిణీ..ఇంటివద్దకే వెళ్లి ఇస్తున్న వాలంటీర్లు..ఖుషీలో అవ్వా,తాతలు
Related Posts:
Home Loan: బ్యాంకు బంపరాఫర్ -సున్నా వడ్డీతో 20 ఏళ్ల కాల పరిమితికి హోమ్ లోన్ -ఇవీ వివరాలు..ఉన్నోడు ఇళ్ల మీద ఇళ్లు కడతాడు.. లేనోడికి సర్కారు ఎలాగో సాయం చేస్తుంది.. ఎటొచ్చి మధ్యతరగి వేతన, చిరుద్యోగ జీవులున్నారే.. వాళ్లలో చాలా మందికి ఇల్లు కట్ట… Read More
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారులక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియ… Read More
బీజేపి అమ్ములపొదిలో ప్రభాస్ అస్త్రం.!దక్షిణ భారతంపై ప్రభావం.!అందుకే క్రిష్ణంరాజుకు కీలక బాద్యతలా.?హైదరాబాద్ : దక్షిణ భారత రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీకి చెప్పలేనంత ఆసక్తి. దేశంలో అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నా దక్షిణ బారత దేశం మీద ఎందుకు అంత… Read More
ఇదివరకు లేనిది ఇప్పుడే ఎందుకు.. ఆలయాల దాడులపై మంత్రి బొత్సప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ … Read More
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మ… Read More
0 comments:
Post a Comment