ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇంటివద్దకే అందించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా లబ్ధిదారుల పెన్షన్ పంపిణీకి కూడా నేరుగా ఇంటికి వెళ్లి ఇవ్వటం కోసం ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది . నవశకంలో భాగంగా ప్రారంభించిన ఈ విధానం సక్సెస్ అయింది .
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bJguYe
Sunday, February 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment