పెట్రో ధరల పేరు చెబితే చాలు సామాన్యుడు జల్లుమంటున్నాడు. ఏ రోజు ఎంత పెరిగిందని అంటున్నాడు. వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా పెట్రోలియం శాఖ మంత్రి దర్మేంద్ర ప్రదాన్ చల్లటి కబురు చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పి.. సామాన్యుడి నెత్తిన పాలు పోశారు. దీంతో మిడిల్ క్లాస్ వాహన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kxa81Y
గుడ్ న్యూస్: పెట్రో, డీజిల్ ధరలు తగ్గే అవకాశం.. ఈ నెలలోనే.. కేంద్రమంత్రి
Related Posts:
కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉ… Read More
CBSE క్లారిటీ: 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలు ఇప్పుడు కాదు.. ఎప్పుడో తెలుసా..?న్యూఢిల్లీ: ఏప్రిల్ 22, 2020 నుంచి సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ను నిర్వహిస్తోందన్న వార్త షికారు చేస్తోంది. అంతేకాదు పరీక్షల పేపర్ల… Read More
కరోనా: కర్ఫ్యూ పట్టని పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ, యథేచ్చగా పని, మైనర్లతో గొడ్డు చాకిరీ.. రైడ్...కరోనా వైరస్తో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు… Read More
కరోనాకే చుక్కలు చూపించారు.. వైరస్ నియంత్రణలో ఆదర్శం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్..సింగపూర్.. దక్షిణ ఆసియాలోనే అతి చిన్నదైన ఈ ద్వీపదేశం.. సున్నా నుంచి సంపన్నదేశంగా ఎదిగింది. కేవలం 704 చదరపుకిలోమీటర్ల విస్తీర్ణం, 57 లక్షల జనాభాతో ఎకాన… Read More
డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డికరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష… Read More
0 comments:
Post a Comment