Sunday, February 28, 2021

45 ఏళ్లు దాటాయా ? కరోనా వ్యాక్సిన్‌ కావాలా ? అర్హులా కాదా తెలుసుకోండిలా...

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సినేషన్ రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన కేంద్రం.. ఇవాళ్టి నుంచి వృద్ధులతో పాటు తీవ్ర వ్యాధులతో బాధపడుతూ, కరోనా సోకిన వారికి కూడా ఇవ్వబోతోంది. ఇప్పటికే వీరి వివరాలను నమోదు చేయించుకుని లబ్ది దారులను కూడా తేల్చింది. ఈ సంఖ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37URA6O

0 comments:

Post a Comment