దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సినేషన్ రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన కేంద్రం.. ఇవాళ్టి నుంచి వృద్ధులతో పాటు తీవ్ర వ్యాధులతో బాధపడుతూ, కరోనా సోకిన వారికి కూడా ఇవ్వబోతోంది. ఇప్పటికే వీరి వివరాలను నమోదు చేయించుకుని లబ్ది దారులను కూడా తేల్చింది. ఈ సంఖ్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37URA6O
45 ఏళ్లు దాటాయా ? కరోనా వ్యాక్సిన్ కావాలా ? అర్హులా కాదా తెలుసుకోండిలా...
Related Posts:
ఓల్డ్ సిటీలో కరోనా టెన్షన్ .. వారం క్రితం మటన్ పంచిన లారీ డ్రైవర్ కు కరోనా పాజిటివ్తెలంగాణా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 766కేసులు నమోదు కాగా 18 మరణాలు సంభవించాయి . కరోనా కంట్రోల్ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ… Read More
ఇంత నీఛ రాజకీయాలా .. వైసీపీ సర్కార్ ను లెక్కలడిగి కడిగేసిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకరోనా ఏపీ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే రాజకీయాలు చెయ్యటం సరైనది కాదని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రపంచమంతా క… Read More
విజయవాడలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే- రేపు నాన్ వెజ్ మార్కెట్లు బంద్...ఏపీ రాజధాని ప్రాంత పరిధిలోకి వచ్చే విజయవాడలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అంచనాలకు అందని విధంగా అంతు చిక్కని కారణాలతో విజయవాడలో కరోనా కేసులు పెరిగిప… Read More
యాత్రికన్ కృపయా ద్యాన్దే: దేశంలో విమానాల రాకపోకల పునరుద్దరణ, ఇంటర్నేషనల్ ప్లైట్స్ కూడా..ప్రయాణికులకు శుభవార్త. డొమోస్టిక్ ప్లైట్స్ కొన్ని ప్రయాణించేందుకు కేంద్ర పౌరవిమానయాన శాఖ అనుమతిచ్చింది. మే 4 వ తేదీ నుంచి ఎంపికచేసిన రూట్లలో విమానాలను… Read More
ఆర్డినెన్స్ సక్రమమే, సంస్కరణల కోసమే నిమ్మగడ్డ తొలగింపు.. హైకోర్టులో జగన్ సర్కార్ కౌంటర్...ఏఫీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ ప్రభుత్వం ఇవాళ కౌంటర్ అఫిడవిట్ వేసింది. ఇంద… Read More
0 comments:
Post a Comment