Friday, April 24, 2020

రంజాన్ వేళ.. ముస్లింలకు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక విజ్ఞప్తి..

రంజాన్ మాసం మొదలు కావడంతో హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు కీలక విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ఇంటి వద్ద కూడా సామూహిక ప్రార్థనలు చేయవద్దన్నారు. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆకలితో బాధపడే పేదలను ఆదుకోవాలని... ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VT2nrr

Related Posts:

0 comments:

Post a Comment