న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గిపోవడంతో ఎంపీల జీతాల్లో భారీగా కోత విధించింది. ప్రధానితోపాటు కేంద్రమంత్రులు, ఎంపీల జీతాల్లో ఏడాదిపాటు 30శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్ను ఆమోదించింది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఎంపీలందరి జీతాల్లో ఏప్రిల్ నెల నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V8uvpV
మోడీ సంచలన నిర్ణయం: ఎంపీల జీతాల్లో కోత, ఏడాదిపాటు, ఎంపీల్యాడ్స్ రెండేళ్లు
Related Posts:
రాహుల్ గాంధీకి పదవి దక్కే అవకాశం లేదా: జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారంటే?డా.యం.ఎన్.చార్య - ఫోన్: 9440611151 సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని, నరేంద్ర మోడీయే రెండోసారి ప్రధాని అవుతారని … Read More
జనసేన అభ్యర్దుల జాబితా విడుదల: 4 లోక్సభ..32 అసెంబ్లీ స్థానాలకు ..!ఏపిలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాన్ విడుదల చేసారు. అధికారికంగా అభ్యర్ధు లను ప్రకటించిన తొలి పార్టీ జనసేన.… Read More
*వణక్కం రాహుల్ గాంధీ* హ్యాష్ ట్యాగ్... యువతలో ఏ మాత్రం తగ్గని రాహుల్ క్రేజ్సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల ప్రచార నగారాను మోగించిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా సాగింది. చ… Read More
శ్రీ గురు రాఘవేంద్రస్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువున… Read More
చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్...!ఎన్నికల వేళ వైసిపి చిక్కుల్లో పడింది. ఇప్పటికే బిజెపి తో వైసిపి సత్సంబంధాలు కొనసాగిస్తుందని అధికార పార్టీ ఆరో పణలు గుప్పిస్తున్న వేళ..దీనికి … Read More
0 comments:
Post a Comment