ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పును తీవ్రంగా టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ చేసిన ప్రకటనపై భగ్గుమంటున్న టీడీపీ వర్గాలు ...నేడు రాజధానితోపాటు రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ నివేదిక కూడ రాజధాని మార్పుపై సంకేతాలు ఇవ్వడంతో ఆపార్టీ నేతలు మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34EMmb2
జాతియ రహాదారిపై బైఠాయించిన దేవినేని
Related Posts:
బడ్జెట్కు ముందు బ్యాంకుల బంద్, వేతన సవరణ కోసం పట్టు, 20 శాతం పెంచాలని సమ్మె..వేతన సవరణ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం నుంచి రెండురోజులపాటు ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులకు చెందిన సిబ్బంది… Read More
బహిష్కరించినందుకు థ్యాంక్స్.. కానీ మీరే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా : నితీశ్జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ను ఆ పార్టీ అధినేత,బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు పార్టీ అ… Read More
నిర్భయ కేసులో మరో ట్విస్ట్.. వినయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇంకా ఎన్ని ఆప్షన్లున్నాయో తెలుసా?కదులుతున్న బస్సులో ఒకడి తర్వాత ఇంకొకడు నిర్భయను దారుణంగా రేప్ చేసి చంపారు.. ఇప్పుడు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికీ వాళ్లు అదే పద్ధతి ఫాలో అవుతున్నారు… Read More
‘విక్రమార్కుడు’ సీన్: అందరూ చూస్తుండగా వివాహితను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్, ఎస్పీకి భర్త ఫిర్యాదుఅనంతపురం: జిల్లా కదిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత వెంటపడుతున్న రౌడీషీటర్ ఆమెను అందరూ చూస్తుండగా ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త స్థానిక ప… Read More
కరోనా వైరస్ పరిణామ క్రమాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా.. కీలక మలుపు అంటున్న సైంటిస్టులుప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నివారణకు మందును కనిపెట్టేందుకు సైంటిస్టులు పరిశోధనల్లో మునిగిపోయారు. వైరస్ పరిణామ క్రమం,వ్యాధి నిర్దారణ కోసం పర… Read More
0 comments:
Post a Comment