న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిరసనకారులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళకారులు హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు. పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34JeTfE
citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?
Related Posts:
సాహో సోనూ సూద్.. చిత్తూరు పేదకు భారీ సాయం.. ‘కాడెద్దులుగా కూతుళ్లు’ వీడియో వైరల్ కావడంతో..కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలకంటే వేగంగా స్పందిస్తూ, పేదలను ఆదుకోవడంతో ముందున్న నటుడు సోనూ సూద్ ఇంకో గొప్ప పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా… Read More
సైకో అరెస్ట్: అమ్మాయిల హాస్టళ్లలో దూరి లోదుస్తులు దొంగిలిస్తాడు, వాటిని చించేస్తాడుఇండోర్: సైకోగా మారిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిల హాస్టళ్లలో దూరి అమ్మాయిల లోదుస్తులను దొంగిలించి, వాటిని చించేయడమే అతడు తన పనిగా పెట… Read More
నిమ్మకాయలు, తాయెత్తులతో కొవిడ్ ఖతం - అంటూ కరోనా బాబా ప్రచారం.. సినీ ఫక్కీలో చివరికి ఇలా..‘‘దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానంగా ఉందా? ఆస్పత్రులకు వెళ్లాలంటే భయంగా ఉందా? మా… Read More
కార్గిల్ యుద్ధం: భారత సైన్యాన్ని ఆపడానికి అమెరికా శరణు కోరిన నవాజ్ షరీఫ్సరిగ్గా 21 ఏళ్ల క్రితం కార్గిల్ శిఖరాలపై భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. పాకిస్తాన్ సైనికులు ఎత్తయిన కార్గిల్ కొండల్లో చొరబడి స్థావరాలు ఏర్పాట… Read More
హైదరాబాద్ మేయర్కు కరోనా పాజిటివ్: మహమ్మారికి ఎవరూ అతీతులు కాదంటూ ఈటెలహైదరాబాద్: మహమ్మారి కరోనాకు ఎవరూ అతీతులు కారనీ, అది అందరికీ సోకుతుందని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా సోకకుండా ముందు జాగ్రత్తలు… Read More
0 comments:
Post a Comment