ఏపీ రాజధాని నిర్మాణం, రాష్ట్ర సమగ్ర అభివృద్దిపై జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టత తర్వాతే... పార్టీ నిర్ణయాన్ని వెల్లడిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం క్యాబినెట్ చర్చించి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. కాగా జీఎఎన్ రావు కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sN3CO6
కేబినెట్ తర్వాతే...రాజధానిపై ఫైనల్ డెసిషన్... పవన్ కళ్యాన్
Related Posts:
ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేసిన లెఫ్టినెంట్ గవర్నర్.. కేజ్రీవాల్ టెర్రరిస్టు కాదని తేలిందన్న ఆప్ఢిల్లీ ఏడవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలవడటంతో ఆరో అసెంబ్లీని రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఢ… Read More
ఘోరపరాజయంపై బీజేపీ రియాక్షన్.. కాంగ్రెస్ చచ్చినందుకు సంతోషమన్న తివారీ.. విక్టరీ ట్వీట్పై కామెడీఓటమిలోనూ విజయాన్ని వెతుక్కోమనే వ్యక్తిత్వ వికాస నిపుణుల సూచనను ఢిల్లీ బీజేపీ యధావిధిగా స్వీకరించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిప… Read More
రాజ్యసభలో చిదంబరంను టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి.. బడ్జెట్ విమర్శలపై చురకలు..జీవిత భీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వ వాటాలను విక్రయించాలన్న కేంద్రం ప్రతిపాదనను వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. నిధుల సమీకరణకు ప్ర… Read More
పోలీసులమని చెప్పి.. బస్సులోంచి దించి, మహిళపై అత్యాచారంసంగారెడ్డి: ఓ వైపు కొత్త చట్టాలు వస్తున్నప్పటికీ.. మహిళలపై జరుగుతున్న అఘాత్యాలు మాత్రం తగ్గడం లేదు. దోషులను పలు కేసుల్లో ఎన్కౌంటర్లు చేసినా.. నేరాలు … Read More
స్థానిక ఎన్నికల్లో వైసీపీకి షాకిచ్చేలా చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. 45 రోజుల్లో 13 జిల్లాలు కవరయ్యేలాఏపీలో స్థానిక సంస్థలలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార వైసీపీకి ఓడించేలా ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు వ్యూహాలకు పదును పెట్టారు. వా… Read More
0 comments:
Post a Comment