కరోనా వైరస్ను భారతీయులంతా కలిసికట్టుగా ఎదుర్కొని పారద్రోలాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని ఉదహరించారు. కరోనా వైరస్ను అరికట్టడం కూడా ఈజీ అని పేర్కొన్నారు. కరోనా రక్కసిపై పోరాడాల్సిన సమయంలో కులం, మతం పేరుతో విభజన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైరస్పై భారత జాతి కలిసికట్టుగా పోరాడుతోందని చెప్పారు. కులం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XduDYb
కరోనా: కులం, మతం వద్దు.. ఐకమత్యంగా వైరస్పై యుద్ధం చేద్దాం, గెలుపు మనదే: రాహుల్ గాంధీ
Related Posts:
మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉత్తర, ఈశాన్యంలోనూన్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు దక్షిణ భారతదే… Read More
జగన్ సర్కార్ కు కేంద్రం బిగ్ షాక్-5 నెలల్లో 20 కోట్లా- త్వరలో విచారణకు కేంద్ర బృందాలుఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంపై ఏదో రకంగా చర్చ తెరపైకి వస్తూనే ఉంది. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటివరకూ డబ్పులు … Read More
ఆరుగురు బాలికలతో నగ్నంగా భిక్షాటన... ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని...ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బా… Read More
ఆఫ్గనిస్తాన్ కొత్త అధ్యక్షుడు అతనే-చివరి నిమిషంలో తెర పైకి ఆ పేరు-మంత్రి పదవులు ఎవరెవరికంటే...ఆఫ్గనిస్తాన్లో ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత వారమే తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉన్నా అంతర్గత విభేదాలతో వాయిదా… Read More
పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు క… Read More
0 comments:
Post a Comment