కరోనా వైరస్ను భారతీయులంతా కలిసికట్టుగా ఎదుర్కొని పారద్రోలాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని ఉదహరించారు. కరోనా వైరస్ను అరికట్టడం కూడా ఈజీ అని పేర్కొన్నారు. కరోనా రక్కసిపై పోరాడాల్సిన సమయంలో కులం, మతం పేరుతో విభజన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. వైరస్పై భారత జాతి కలిసికట్టుగా పోరాడుతోందని చెప్పారు. కులం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XduDYb
కరోనా: కులం, మతం వద్దు.. ఐకమత్యంగా వైరస్పై యుద్ధం చేద్దాం, గెలుపు మనదే: రాహుల్ గాంధీ
Related Posts:
అసాధారణం.. ఆరని కరోనా కాష్ఠం... ఆ ఒక్క శ్మశానంలోనే 4 రోజుల్లో 141 మృతదేహాలకు అంత్యక్రియలు..దేశమంతా కోవిడ్ గుప్పిట్లో భయం భయంగా గడుపుతోంది. ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు… Read More
జనం చస్తుంటే మీకేమీ పట్టదా... 'సంక్షోభం' తెలియట్లేదా.. అసలేం చేస్తున్నారు : కేంద్రంపై ఢిల్లీ హైకోర్టుఓవైపు దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ పేషెంట్ల మరణాలు పెరుగుతుంటే.. కేంద్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు... మీకు బాధ్యత లేదా... టాటా లాంటి కంపెనీలు మా… Read More
బెంగాల్లో బాంబు పేలుళ్లు... ఒకరి మృతి... ఆరో విడత పోలింగ్కు ముందు కలకలం...బెంగాల్లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు మూడు వేర్వేరు చోట్ల పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పోలింగ్ జరగనున్న నియోజకవర్గాల పరిధిలో మంగళవారం(ఏ… Read More
విషాదం: కరోనాతో సీపీఎం నేత ఏచూరి కుమారుడి కన్నుమూత,ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత మృతిసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో కన్నుమూశారు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'నా… Read More
India Corona update : ఒక్క రోజులో 3 లక్షలకు చేరువగా కొత్త కేసులు, 2 వేలకు పైగా మరణాలతో కరోనా కల్లోలంభారతదేశంలో కరోనా మహమ్మారి కట్టడి చేయలేని దారుణ పరిస్థితులు సృష్టించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా ను కట్టడి చేయడం పెద్ద తలనొప్పిగా తయారైంది. … Read More
0 comments:
Post a Comment