కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనని చెప్పడమే కాకుండా, ఈ అంశంపై ఐక్యరాజ్యసమితితో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మమత తీరుపై ఘాటుగా స్పందించారు. భారతీయ సంస్థలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NmsTU
ఆ మాట అనడానికి మమతకు ఎంత ధైర్యం?: బెంగాల్ సీఎంపై కేంద్ర మంత్రి నిర్మల ఫైర్
Related Posts:
28న టిడిపిలో కోట్ల చేరిక : ఒక ఎంపి..ఒక ఎమ్మెల్యే సీటు : లక్ష మందితో బహిరంగ సభ..!కొద్ది రోజులుగా సాగుతున్న చర్చ ఓ కొలిక్కి వచ్చింది. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్ర కాశ్ రెడ్డి టిడిపిలో చేరటనికి … Read More
ఉప్పులేటి డౌట్..జలీల్ సేఫ్: కొడాలి నానిపై దేవినేనితెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలు పెట్టారు. ఇటీవలి క… Read More
రాఫెల్ తీర్పుపై పునఃసమీక్ష చేయనున్న సుప్రీంకోర్టు... విచారణ తేదీ ఎప్పుడు..?ఢిల్లీ: రాఫెల్ వివాదం మరో మలుపు తీసుకుంది. ఇప్పటికే విపక్షాలు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేంద్… Read More
హైదరాబాద్ లో మళ్లీ గుప్పుమన్న డ్రగ్స్ .. విద్యార్థులే టార్గెట్ గా విక్రయాలుహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో డ్రగ్స్ మరోసారి గుప్పుమన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా ఈ దందా కొనసాగుతోంది. గతంలో డ… Read More
భార్య చంపిన కేసులో యావజ్జీవ శిక్ష, తప్పించుకుని లాడ్జ్ లో ప్రియురాలిని చంపేశాడు!బెంగళూరు: భార్యను చంపిన కేసులో జైలుకు వెళ్లిన వ్యక్తి పోలీసుల కళ్లుకప్పి చాకచక్యంగా తప్పించుకుని ప్రియురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో … Read More
0 comments:
Post a Comment