సోషల్ మీడీయాలో ,ప్రధానంగా వాట్సప్ లో తప్పుడు వార్తల గందరగోళం, ఏది నిజమో ,ఏది అబద్దమో తెలియని ఆయోమయ పరిస్థితి,అది నమ్మాలా లేదా అనే మీమాంస దీనికి తోడు వ్యక్తిగత డ్యామేజ్ చేసేందుకు పోస్టింగ్ లు , ఇన్నాళ్లు వీటీని ఎలా కట్టడి చేయాలో తెలియక అయోమయపడిన పరిస్థితికి , గందరగోళానికి తాజాగా ఫుల్ పెట్టింది వాట్సప్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FJHkzs
వాట్స్యప్ లో ఫెక్ న్యూస్ కి ఇక \"చెక్ పాయింట్\"! పంపిన వారిపని అంతే .
Related Posts:
అమెరికాలో విద్యార్థుల అరెస్ట్: సాయం చేసేందుకు ముందుకొచ్చిన తెలుగు సంఘాలువాషింగ్టన్: ఫేక్ సర్టిఫికేట్లతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు వందలాది మంది తెలుగు విద్యార్థులను అరెస్టు చేసిన విషయం తె… Read More
ఏపి బంద్ : వైసిపి..జనసేన దూరం, ఉద్యోగ-ప్రజా సంఘాల మద్దతు: హోదా కోసమే..!ఏపికి ప్రత్యేక హోదా అమలు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభమైంది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిరసనగా ఢిల్లీకి సెగలు తాకేల… Read More
బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకస… Read More
అక్కడే కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది: 45 ఏళ్ల గరిష్ట నిరుద్యోగ సమస్యపై నీతి ఆయోగ్ వివరణన్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో 2017-18లోనే తీవ్రంగా ఉందనే వార్తలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం కొట్టి పారేశారు. నిరుద్యోగ… Read More
మంత్రులులేని ప్రభుత్వం-నీళ్లులేని ఫైరింజన్లు: నాంపల్లి ప్రమాదంపై విజయశాంతి నిప్పులుహైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గురువారం స్పందించారు. ఆమె తెలంగాణ ప్రభుత్వ… Read More
0 comments:
Post a Comment