Wednesday, April 3, 2019

నమో టీవీపై రాజకీయ దుమారం లైసెన్సు ఇవ్వలేదన్న సమాచార ప్రసార శాఖ

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు నమోటీవీ పేరుతో కొత్త ఛానల్ ప్రారంభం కావడం రాజకీయ దుమారం రేపింది. ప్రధాని నరేంద్రమోడీ ఫొటోతో లోగో ఉన్న ఛానెల్ బీజేపీ ప్రచారాన్ని ప్రసారం చేస్తుండటంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. లైసెన్సుల సమాచారం, కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోపేరు లేకపోవడం, రేటింగ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UlPSWE

Related Posts:

0 comments:

Post a Comment