అమరావతి/హైదరాబాద్, రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్నకొద్దీ నకిలీ సర్వేల బాగోతాలు ఒక్కటొక్కటికగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దిరోజుల కిందటే లోక్ నీతి-సీఎస్డీఎస్ సంస్థ పేరుతో ఓ సర్వే బయటికొచ్చింది. తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తుందనేది దాని సారాంశం. చివరికి అది నకిలీదని తేలింది. తాము ఎలాంటి సర్వే చేపట్టలేదని, ఇలాంటి తప్పుడు కథనాల వల్ల తమ సంస్థకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Uv1fLV
టీడీపీ గెలుస్తుందని తెలంగాణ ఇంటెలిజెన్స్ వెల్లడించిందట! సర్వే పేరుతో తప్పుడు కథనం..కేసు నమోదు
Related Posts:
విదేశీ చోరబాటుదారులను వదిలిపెట్టం : అమిత్ షాపశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీ అవసరం లేదని మమతా బెనర్జీ ఖరాఖండిగా చెప్పిన న… Read More
కాదేదీ బంగారం స్మగ్లింగ్కు అనర్హం.. మొన్న ఇస్త్రీ పెట్టెలు.. నేడు మురుకుల మిషన్చెన్నై: బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్కు కాదేదీ అనర్హమని భావిస్తున్నారు. ఆ క్రమంలో విదేశాల నుంచి కిలోలకొద్దీ బంగారం తీసుకొస్తూ… Read More
వామ్మో ఇదేమి ఫీటు.. కొండచిలువతో పోటీ పడితే కండ పీకిందిగా (వీడియో)సిడ్నీ : ప్రముఖ వైల్ట్ లైఫ్ శాస్త్రవేత్త ఆదామ్ థార్న్ చేసిన ఫీటు ప్రమాదకరంగా మారింది. కొండ చిలువతో ఫీటు చేస్తున్న సందర్భంలో ఆయన ప్రమాదానికి గురయ్యారు.… Read More
కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం లేని కాంగ్రెస్, విజయం ఎలా సాధిస్తుంది...? కేటీఆర్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒ… Read More
హుస్సేన్సాగర్లో జరిగినట్టే.. గోదావరి తీరాన కూడా.. : సీఎం కేసీఆర్హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. హుస్సేన్ సాగర్లో ర… Read More
0 comments:
Post a Comment